మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ స్టేషన్లో వర్షాకాలంలో పోలీసుల విధులకు ఆటంకం కలగకుండా సోమవారం మణుగూరు ఏ ఎస్పి డాక్టర్ శబరిష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి రెయిన్ కోర్టులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో లో సి ఐ భాను ప్రకాష్,ఎస్ఐ పురుషోత్తం,మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: