మన్యం టీవీ చర్ల :. ఈరోజు సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని "రైతు వేదిక"లో తడి, పొడి చెత్త వేరుచేయుట గురించి అవగాహనా కార్యక్రమాన్ని స్థానిక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఐటిసి వాష్ కమ్యూనిటీ ఆర్గనైజర్ ముత్యాలరావు, పంచాయతీ కార్యదర్శి ఆదూరి హరిబాబు, విఏవో గుడివాడ కవిత, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: