CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుపేద కుటుంబానికి అండగా జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత....

Share it:

 


మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ద్వారా మండలానికి చెందిన రాజు కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రెండు లక్షల LOC  మంజూరు...


మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన J.రాజు కి ఇటీవల పినపాక పట్టినగర్ లో రోడ్డు ప్రమాదం జరగడంతో హుటాహుటిన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ నాలుగు లక్షల రూపాయలు అవుతాయని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో వెంటనే ఆ నిరుపేద కుటుంబం బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ని సంప్రదించగా వెంటనే జడ్పీటీసి... మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మలోత్ కవిత దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లగా వెంటనే స్పందించి అత్యవసర చికిత్స నిమిత్తం J.రాజు కి 2,00,000 విలువగా LOC ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించిన ఎంపీ మలోత్ కవిత.

Share it:

TELANGANA

Post A Comment: