మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రామూర్తి కుటుంబాన్ని పరామర్శించి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వీరితోపాటు ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్,మాజీ పార్లమెంటు సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్ పులామాల వేసి నివాళులు అర్పించారు.వీరి వెంట ములుగు జిల్లా నాయకులు,ములుగు జిల్లా,నియోజకవర్గ మండల అధ్యక్షులు ములుగు,వెంకటాపూర్(రామప్ప),గోవిందరావుపేట,తాడ్వాయి,ఏటూనాగారం,మంగపేట,వాజేడు,వెంకటాపురం(నూగరు)కొత్త గూడ,గంగారాం, చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీ లు,మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
Post A Comment: