CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

Share it:

 


ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామం వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఐపీఎస్. మండల పోలీస్ అధికారులు మరియు గ్రామస్తులతో ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యవేక్షణలో ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్,ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్,పిఎస్ఐ రాజు,గ్రామ సర్పంచ్ దొడ్డ కృష్ణ,గ్రామస్తులు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: