CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు

Share it:


మన్యం మనుగడ ,కరకగూడెం:

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రేగుళ్ల గ్రామంలో జాడి వీరయ్య (55) కరోనా సోకి మృతిచెందాడు. రేగుళ్ల సెక్రెటరీ ,పంచాయతీ సిబ్బంది  మరియు  గ్రామస్థుల సమక్షం లో పీపీఈ కిట్లు ఏర్పాటు చేసి  అంత్యక్రియలు నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: