మన్యం మనుగడ ,కరకగూడెం:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రేగుళ్ల గ్రామంలో జాడి వీరయ్య (55) కరోనా సోకి మృతిచెందాడు. రేగుళ్ల సెక్రెటరీ ,పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థుల సమక్షం లో పీపీఈ కిట్లు ఏర్పాటు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
మన్యం మనుగడ ,కరకగూడెం:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రేగుళ్ల గ్రామంలో జాడి వీరయ్య (55) కరోనా సోకి మృతిచెందాడు. రేగుళ్ల సెక్రెటరీ ,పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థుల సమక్షం లో పీపీఈ కిట్లు ఏర్పాటు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
*we won't spam you
Post A Comment: