మన్యం టీవీ, పాల్వంచ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లోని నాగారం ఏరియా లో వెటర్నరీ అసిస్టెంట్ నర్స్ గా పనిచేస్తున్న పాల్వంచ హరిదామ రోడ్ లో నివాసం ఉండే అరుణ అనే మహిళ కరెంట్ షాక్ తో మృతి. ప్రస్తుతం ఆమె దేహాన్ని పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు, బంధువులు మరియు స్నేహితులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Post A Comment: