👉టిఆర్ఎస్ మండల నాయకులు పోలిశెట్టి సత్తిబాబు ఆర్ధిక సహాయం
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ లో ఈసంపల్లి ప్రమీల(23) అనారోగ్యంతో ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి. టిఆర్ఎస్ మండల నాయకులు పోలిశెట్టి సత్తిబాబు. అంత్యక్రియలు జరిపించడానికి 2000 ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, శివ, జంపన్న, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: