CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇరవెండి పంచాయితీలో జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పర్యటన..

Share it:

 



మన్యం టీవీ బూర్గంపాడు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బూర్గంపాడు మండలం లోని ఇరవెండి పంచాయితీలో జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో వ్యవహరించి పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచి కొర్సా లక్ష్మీ,ఇరవెండి మాజీ ఎంపీటిసీ సభ్యులు వల్లూరి పల్లి వంశీకృష్ణ,ఐటీసీ అధికారి చెంగల్ రావు,ప్రత్యేక అధికారి సలోమి,తాళ్ళూరి రాధాకృష్ణ,  ఇరవెండి ఉప సర్పంచి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: