మాన్యం టివి దుమ్ముగూడెం:ఈ రోజు వానవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలో అంజుబాక, బట్టిగుడెం, దబ్బానుతల, ప్రగళ్ళపల్లి సర్పంచ్లు జుంజూరి లక్ష్మి, సరీయం సీతారామయ్య , మడకం నాగేంద్ర, సొంది నాగమణి చేతుల మీదగా కూరగాయ విత్తనాల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వానవాసి కళ్యాణ పరిషత్ మండల కార్యదర్శి మడకం భారతి జుంజురీ జయసింహ కలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: