దమ్మపేట ఎస్సై శ్రావణ్ కుమార్ చొరవ
మన్యం మనుగడ, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దమ్మపేట దగ్గర ఇద్దరి కూతుర్లతో రెండు నెలలు గా చేట్టు కిందే ఉంటున్న ఓ తల్లి ఇద్దరు కూతుళ్ళ ను కట్రం నరసింహారావు బాధితురాలును పరామర్శించి సమస్య తేలుసుకోనీ నిత్య అవసరం సరుకులు ఏర్పాటు చేశారు.స్థానిక దమ్మపేట ఎస్ ఐ శ్రావణ్ కుమార్ చొరవతో ఈ సమస్య పరిష్కారంచి బాధితురాలు కు న్యాయం చేయాలని కొరగా వెంటనే ఎస్ ఐ శ్రావణ్ ఖాళీ గా ఉన్న డబుల్ బెడ్ రూం లో సౌకర్యాం ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునే వారి స్వగ్రామం కి పంపేంచే ఏర్పాటు చేస్తా అన్నారు.ఈ కార్యక్రమంలో కట్రం నరసింహారావు, ఎస్సై శ్రావణ్ కుమార్, అరే ప్రశాంత్, కాకా శివశంకర్ ప్రసాద్,వాడే ప్రవిణ్ కుమార్,తాటి రవింద్ర,కూరం జయంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: