CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ చలాన్ లు చెల్లించకుంటే వాహనాలు సీజ్.....ఎస్ ఐ జితేందర్

Share it:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి సునీల్ దత్ గారి ఆదేశాల మేరకు బూర్గంపాడు ఎస్ ఐ సముద్రాల జితేందర్ సిబ్బందితో కలిసి బూర్గంపాడు ప్రధాన కూడలి నందు మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 25 చక్ర వాహనాలపై ఉన్న 82 చలానాలు ద్వారా 25 వేల రూపాయలు వాహన దారుల చేత జరిమానాలు చెల్లిండం జరిగింది .వాహనాలపై పెండింగ్ చలానా ఉన్నట్లయితే ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు కావున ద్విచక్ర వాహనదారులు పెండింగ్ ఉన్న చలనాలను తక్షణమే ఆన్ లైన్ ద్వారా చెల్లించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: