మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి కి ఏడూళ్ళ బయ్యారం గ్రామ శివారులో బైక్ ఆక్సిడెంట్ అయింది. వైద్యం కోసం మణుగూరు ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.విషయం తెలుసుకుని హాస్పిటల్ కి వెళ్లి సుబ్బారెడ్డి ని పరామర్శించిన ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.అనంతరం డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలి అని కోరారు.పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్ తదితరులు సుబ్బారెడ్డి ని పరామర్శించారు.
Post A Comment: