మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
ఈరోజు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సిఎల్పి నాయకులు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో నూతనంగా నియమించబడిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం శాసనసభ్యులు టిపిసిసి ఉపాధ్యక్షులు పొదెం వీరయ్య
Post A Comment: