మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తిర్లపురం వద్ద వాహన తనిఖీలు చేపట్టిన మణుగూరు ఎస్ఐ నరేష్. మావోయిస్ట్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ముమ్మరంగా వాహనాలు తనిఖీ లు నిర్వహించారు.ఎలాంటి అవాంచ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వాహనాలు క్షుణ్నంగా తనిఖీ చేసి ధృవ పత్రాలు పరిశీలించి, వాహనాలు సోదాలు చేశారు. వాహనదారులు వాహన ధ్రువ పత్రాలు,లైసెన్సు కలిగి ఉండాలన్నారు.అనుమానాస్పదంగా కనిపించిన వారి ఆధార్ కార్డ్ పరిశీలించి,వ్యక్తులను వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: