మన్యం టీవీ ,వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రoలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమనికి సర్పంచ్ తల్లడి ఆదినారాయణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీలోని వీధులు తిరిగి పారిశుద్ధ్య పనులు, రోడ్డుకు చేయవలసిన మరమ్మతులు, కరెంట్ లైన్. వైద్యానికి సంబంధించిన సమస్యల గురించి గ్రామసభలో చర్చించారు .ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా అల్లం. రాజ కుమార్ . పంచాయత్ సెక్రెటరీ అశోక్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: