మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం గొందిగూడెం లో ఉదృతంగా ప్రవహిస్తున్న ఇసుక వాగు. గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఈ సమయంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం గొందిగూడెం లో ఉదృతంగా ప్రవహిస్తున్న ఇసుక వాగు. గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఈ సమయంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
*we won't spam you
Post A Comment: