CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పీ వై ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న సబ్ డివిజన్ నాయకులు

Share it:


 గుండాల జూలై 17 (మన్యం మనుగడ)  పీ వై ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న పి వై ఎస్ నాయకులు  రాయల సుభాష్ చంద్రబోస్, వాంకుడోత్ అజయ్, పీ వై ఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాదులో నిర్వహించారు. ఈ సమావేశానికి సబ్ డివిజన్ నాయకులు పాల్గొని ప్రసంగించారు. పీ వై ఎల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ రైతాంగ సమస్యలపై గ్రామాల్లో అవగాహన ర్యాలీలు సమావేశాలు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో తీర్మానించారు అన్నారు

Share it:

TELANGANA

Post A Comment: