మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం,ఏడుళ్ళ బయ్యారం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వైస్ ఎంపీపీ కంది. సుబ్బారెడ్డి ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడటంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది.వారిని హాస్పిటల్లో పరామర్శించి డాక్టర్ ను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మణుగురు ఎంపీపీ కారం. విజయ కుమారి,పినపాక ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భద్రయ్య,పినపాక ఎంపీపీ గుమ్మడి.గాంధీ, పినపాక పీఏసీఎస్ చైర్మన్ రవి వర్మ మరియు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పరామర్శించారు.
Post A Comment: