🌱కమారాం గ్రామములో మొక్కులు నాటిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
మన్యం మనుగడ డెస్క్:
హరితహరం లో భాగంగా తాడ్వాయి మండల కేంద్రము లో కమారాం గ్రామములో మొక్కలు నాటిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమార్ స్వామి గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్,తాడ్వాయి కామరం సర్పంచ్ లు ఇర్ప సునీల్ రేగ కల్యాణి,జిల్ల నాయకులు లచ్చు పటేల్,ములుగు ఎంపీటీసీ మవుర పు తిరుపతి రెడ్డి,
పి ఎ సి ఎస్ డైరెక్టర్ తాడ్వాయి సిద్ది రెడ్డి , మండల నాయకులు పిట్టల సారయ్య, కొర్నిబెల్లి నాగమణి,మేడం రమణ కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: