గుండాల రేంజర్ మురళి
గుండాల జూలై (మన్యం టీవీ) అవి పులి అడుగు లేనని గుండాల రేంజర్ మురళి అన్నారు. అమ్మో మళ్లీ పులి వచ్చే అన్న కథనం మన్యం టీవీలో సోమవారం కథనం రావడంతో స్పందించిన రేంజర్ మురళి దామర తో గు గ్రామ సమీపములో గల అడవిలో పులి అడుగులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవి పులి అడుగు లేనని నిర్ధారించారు. పులి గుండాల గుండాల మండలం అడవుల నుండి ములుగు జిల్లా అడుగుల లోకి వెళ్ళి ఉండవచ్చని ఆయన అన్నారు. ప్రజలు ఎవరైనా అడవులలోకి వెళితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ సంచరించాలి అని ఆయన పేర్కొన్నారు. ఎడ్ల కాపరులు దట్టమైన అడవిలోకి వెళ్లకుండా ఉండాలని ఆయన సూచించారు. పులి అడుగులు కానీ పులి కానీ కనపడితే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు
Post A Comment: