మన్యం టీవీ :ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్ నగర్ కు చెందిన షేక్ మక్బూల్ టైలర్ కరోనా తో గత వారం రోజులుగా ఇబ్బంది పడుతు పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. మంగళవార మృతి చెందారు.ఆయనకు ఒక కొడుకు,ఇద్దరు అమ్మాయిలు సంతానం ఇల్లందు ముస్లిం స్మశాన వాటికలో హెల్ప్ లైన్ సెంటర్ బాధ్యులు,మరియు ముస్లిం యువత అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆవాజ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ నబి,దో నంబర్ కు చెందిన ముస్లిం యువత జియాఅహ్మద్, ఫ యాజుల్ రహ్మాన్,ఆర్షద్,మిర్జా, అరిఫ్,బందువులు యాకూబ్ ఆలం, జాని,అఫ్జల్, ఖాదర్,శుభాని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: