CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వన దేవతలను దర్శించుకున్నా ములుగు జడ్పీ ఛైర్మన్

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం 

 ములుగు జిల్లాపరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ గురువారం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని తల్లులకు మొక్కులు చెల్లించు కున్నారు. 

ప్రజలందరినీ వన దేవతలు చల్లగా చూడాలి అని అన్నారు. 

వీరి వెంట తాడ్వాయి ఎంపీపీ గొంది వాణి శ్రీ,రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య,ఏటూరునాగారం అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, మల్లారెడ్డి,తహిర్ పాషా,ఖాజా పాషా చంద్రబాబు,చందా లక్ష్మీ నారాయణ,తెరాస శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: