మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్న మండల ప్రజలు. తెల్లవారుజామున 2 గంటలకు వచ్చి క్యూలో ఉన్నా దొరకని వ్యాక్సిన్. తెల్లవారుజామున 2 గంటలకు రోజు రావడం తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుందని వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు తెలియజేశారు. వర్షాకాల సమయంలో కనీస వసతులు లేవు అని, వర్షం వస్తే బయట నిలబడ్వలసి వస్తుందని, ప్రజలు తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు.
Post A Comment: