గుండాల జూలై 6 (మన్యం టీవీ) మండలంలో ఘనంగా శీతల పండగను జరుపుకున్నారు. మండలం పరిధిలోని నరసాపురం తండాలో శీతల పండుగ ను లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతియేటా శీతల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తుంది ఈ పండుగ కోసం నెల రోజుల ముందు నుండి ఏర్పాట్లను చేసుకొని ఘనంగా జరుపుకుంటారు
Post A Comment: