*నియామక పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రములో జరిగిన ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యవర్గ సమావే శానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరై ములుగు మండలం లోని మల్లం పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రవి ని ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శి గా నియమిస్తూ నియామక పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు సాయి కుమార్ కి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామికి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుబ్ ఖాన్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజుసూర్యనారాయణ,చిటమట రఘు,మైల జయరాం రెడ్డి
ఎండీ అప్సర్ పాషా,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,సీతారాంనాయక్,సహకార సంఘం చైర్మన్ లు బొక్క సత్తి రెడ్డి, పులి సంపత్ గౌడ్,అనుబంధ సంఘాల జిల్లా, మండల అధ్యక్షులు,సర్పంచులు ఎంపీటీసీ లు మాజీ ప్రజా ప్రతినిధి లు యువజన కాంగ్రెస్ జిల్లా మండల అధ్యక్షులు మల్లం పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: