మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయితీలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అశ్వాపురం వైద్యాదికారి మనికంఠారెడ్డి అధ్వర్యంలో మోబైల్ హెల్థ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఎంపీపీ ముత్తినేని సుజాత సందర్శించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచ్ కాకా అశోక్,ఎంపీటీసీ కమటం నరేష్,గాదె జయ,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: