మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం
ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు కొప్పుల సంపత్ పేదలకు సేవచేయాలి, నిరుపేదల ఆకలి తీర్చాలని దాత లను అడిగి సహాయం అందిస్తున్నారు.సోమవారం పినపాక మండలం ఎస్సీ కాలనీ గ్రామంలో నిరుపేదలకు నిత్యావసరాలు అందించారు.
ఈ.బయ్యారం క్రాస్ రోడ్డు కూరగాయల దుకాణం యజమాని గోసంగి సురేష్ సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు. బియ్యం, కూరగాయలు, గుడ్లు, నిత్యావసర వస్తువులు నిరుపేద కరోన బాధిత కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో సోంపల్లి పవన్ ఆటో డ్రైవర్స్ ,కొప్పుల గని ,తోకల సతీష్ ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: