CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నీటి ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయకండి- ఎమ్మార్వో సురేష్ కుమార్....

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నా సమయంలో వాగు దాటే ప్రయత్నాలు చేయవద్దని నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలని చేపలు పట్టడం కోసం గాని ఈతకు గాని వెళ్లవద్దని. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని నీటి ప్రవాహాలకు దూరంగా ఉండి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మార్వో సురేష్ కుమార్ తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: