చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో కారం పుష్ప(40) ఈనెల మూడవ తేదీన గ్రామంలో నిర్వహించిన మొబైల్ రాపిడ్ టెస్ట్ లో ఆమెకు నెగిటివ్ వచ్చింది.ఐదో తేదీన ఆయాసంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా అక్కడ నిర్వహించిన ఆర్ టి పి సి ఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఐదు రోజులుగా కరోణతో పోరాడి శనివారం మృతి చెందింది.ఈమెకి భర్త,ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
Post A Comment: