మన్యం మనుగడ, దుమ్ముగుడెం:
దుమ్ముగూడెం మండలం బండారు గూడెం గ్రామంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై జిల్లా మలేరియా అధికారి
జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మోకాళ్ళ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించడం జరిగింది.
గ్రామంలోని ఇంటింటికి వెళ్లి నీటి నిల్వల్లో దోమల లార్వాలను గుర్తించడం,
వాడిని నిర్మూలించడం
తద్వారా జ్వర పీడితులు సంఖ్య తగ్గించడం
కేవలం నీటి నిల్వలు తొలగించడం ద్వారా సాధ్యం అవుతుంది అని ఆయన తెలిపారు.
Post A Comment: