CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఆటో

Share it:

 


ఒకరు మృతి ఏడుగురికి 

గాయాలు


మాన్యం టివి దుమ్ముగూడెం: బైరాగులపడు గ్రామంలో అదుపుతప్పి ఆటో చెట్టును ఢీకొనడంతో ప్రమాదం లో జరిగిన ఘటనలో ఎనగంటి సావిత్రి 58 మృతిచెందగా ఏడుగురికి గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి మండలం లోని సుంకర కాలానికి చెందిన కూలీలు తురుబాక గ్రామంలో పొలం పనులు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బైరాగులపడు గ్రామం వద్దకు వచ్చేసరికి ఆటో ముందు టైరు పంచర్ కావడంతో అదుపు తప్పి ఆటో రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టును ఢీకొనడంతో ఆటో ముందు భాగం మొత్తం దెబ్బతిని అందులో ప్రయాణిస్తున్న సావిత్రి  చిట్టెమ్మ పసుపులేటి రమణ మణికంఠ బట్టి సావిత్రి జ్యోతి గాయాలయ్యాయి వెంటనే 108కు సమాచారం అందించడంతో శత కృతుల్ని   తరలించారు ప్రధమ చికిత్స  చేయించి అందులో సీరియస్గా ఉన్న వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు వీరిలో ఎనగంటి సావిత్రి బలమైన గాయాలు కావడంతో భద్రాచలం ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తుండగా మృతి చెందింది...

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: