మన్యం మనుగడ, టేకులపల్లి:
భద్రాద్రిజిల్లా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గుండా నారాయణ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.ఆయన పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య.
ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్,సొసైటీ డైరెక్టర్ ఉదయ్,తెరాసా నేతలు అజ్మీరా శివ,కాలే ప్రసాద్,బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: