CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

Share it:

 


🔥పాల్గొన్న మన్యం మనుగడ అశ్వారావుపేట ఇంచార్జి కోర్సా శ్రీరాం

భాద్రద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని నామవరం గ్రామనికి చెందిన (57)వక్తి కరోనా తో గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు.స్థానిక గిరిజన నాయకులు,గ్రామస్తులు

 వలం.ప్రకాష్,కోర్సా.శ్రీరామ్, కోర్సా. సురేష్, కారం.క్రిష్ణ,మరియు కోర్సా వెంకటేశ్వర్లు, బేతి బాబురావు, గడ్డం మోహన్ రావు, శ్రీరామ్ కరోనా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

✍️మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వారావుపేట

🙏పాల్గొన్న మన్యం మనుగడ అశ్వారావుపేట ఇంచార్జి కోర్సా శ్రీరాం

నామవరం గ్రామనికి చెందిన (57)వక్తి కరోనా మృతి చెందడం తో సామాజిక మార్పుకోసం తన బాధ్యత గా అంత్యక్రియలో మన్యం మనుగడ అశ్వారావుపేట ఇంచార్జి కోర్సా శ్రీరాం . దహన సంస్కరాలకు గ్రామస్థులు ముందుకు రాక పోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.కరోనా తో మృతి చెందిన వారిని అంటరాని వారిగా చూడడం బాధాకరం అన్నారు.ప్రజలలో ఉన్న భయాందోళనలు తొలగించడానికి పీపీఇ కిట్ ధరించకుండానే,స్థానిక ప్రజాప్రతినిధులు, యువత సహకారం తో దహన సంస్కార కార్యక్రమంలో పాల్గోని ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా మన్యం మనుగడ అశ్వారావుపేట ఇంచార్జి కోర్సా శ్రీరాం ని పలువురు అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: