మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 18):: అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం (ఎర్రగుంట) గ్రామంలోని జడ్పిఎస్ఎస్ స్కూల్ నందు పెనుబల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లోని ప్రతిభ కలిగిన 21 మంది నిరుపేద విద్యార్థులకు, ఆన్లైన్ విద్యాభ్యాసం అభ్యసించడానికి, విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ తరుపున స్మార్ట్ఫోన్లు, ఫౌండేషన్ నిర్వాహకులు మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: