మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల తెరాస పార్టీ ములుగు జిల్లా పరిషత్ ములుగు నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్ కుసుమ జగదీశ్ ఆదేశానుసారంగా తెలంగాణ యువతరానికి ఆదర్శం రేపటి తరానికి ఆశాకిరణం తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజలకు మెచ్చిన నాయకుడిగా యువతకు మార్గదర్శకుడిగా మన ప్రియనేత కల్వకుంట్ల తారక రామారావు 46వ జన్మదిన వేడుకలను మండల తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నామని సునీల్ కుమార్ గారు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని వై జంక్షన్ నుండి ఏటూర్ నాగారం వరకు ఉన్న(డివైడర్ల నడుమన)మొక్కలను నాటి అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పేషంట్లకు బ్రెడ్ మరియు పండ్లును పంపిణీ చేశామని సునీల్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమమును గ్రామములో ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి కాలుష్య రహిత తెలంగాణ రాష్ట్రంగా చేయుటకు ముందుకు సాగాలని సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి సలీం,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్,సర్పంచ్ దొడ్డ కృష్ణ, తెరాస పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, నూతి కృష్ణమూర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాష,మహిళ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫియా,సీనియర్ నాయకులు సప్పిడి రాంనర్సయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు మండల యువత అధ్యక్షులు కొండాయి చిన్ని,మండల ఉపాధ్యక్షులు కొమిరె రమేష్,మండల జీవ వైవిధ్య సభ్య కార్యదర్శి ఎండి ఖాజాపాషా,చంటి,ప్రచార కార్యదర్శి కుమ్మరి చంద్రబాబు,6వార్డు సభ్యురాలు జాడి స్వప్న బోజా రావు ,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి లోటపెట్టల రాజేష్,కందకట్ల శ్రీనివాస్,చిప్ప అశోక్,పాలకుర్తి విజయ్,చెన్న రాంబాబు,ఎండి మహాబూబీ,లింగాచారి వార్డు సభ్యులు రంజిత్, పెద్దబోయిన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: