మన్యం మనుగడ, మణుగూరు:
గుండాల,ఆళ్లపల్లి మండలాల్లో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మర్యాద పూర్వకంగా కలిసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ,మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి ,కరకగూడెం ఎంపీపీ రేగా కాళికాలు మర్యాద పూర్వకంగా కలిశారు.
Post A Comment: