మన్యం టీవి, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో టేకులపల్లి మండలం
చుక్కాలబోడు పంచాయతీ జేత్యాతండాలో ఈ రోజు కురిసిన వర్షం లో పంట పొలాల్లో పిడుగు పడి హలావత్ సర్జన్(38) అనే గిరిజన రైతు మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మన్యం టీవి, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో టేకులపల్లి మండలం
చుక్కాలబోడు పంచాయతీ జేత్యాతండాలో ఈ రోజు కురిసిన వర్షం లో పంట పొలాల్లో పిడుగు పడి హలావత్ సర్జన్(38) అనే గిరిజన రైతు మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
*we won't spam you
Post A Comment: