మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: మహా నాయకుడు ,దివంగత ముఖ్యమంత్రి-యెదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి( వైయస్సార్ ). 72 వ జయంతి సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురం గ్రామంలో వైయస్సార్ వీరాభిమానియిన దుబ్బాకుల రాము ఆధ్వర్యంలో వైయస్సార్ అభిమానులు విగ్రహానికి పూలమాలలు వేసి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో పుచ్చకాయల గణపతి రెడ్డి, కళ్లెం రాజేష్, ఎస్కె అసన్, చిట్టిమోతుల లక్ష్మీనారాయణ,దావా రామయ్య, కన్నయ్య, నాగుల్ మీరా, ఎస్కె గాలిబ్, పోతురాజు మరేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: