👉పర్ణశాల గోదావరి లో ఎన్ డి ఆర్ ఎఫ్ మాక్ డ్రిల్ పరిశీలించి న కలెక్టర్ అనుదీప్
✍️సుమన్,దుమ్ముగూడెం ప్రతినిధి
మన్యం మనుగడ, దుమ్ముగూడెం:గోదావరి ముంపును ఎదుర్కొనేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు ఆయన శనివారం దుమ్ముగూడెం మండలం పర్ణశాల లో ఎన్ డి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాక్ డ్రిల్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పరివాహక ఉన్న ప్రజలు వరద ముంపు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇప్పటికే పరివాహక ప్రాంతాల కు సంబంధించి సెక్టోరియల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు ఎలాంటి ఉపద్రవం సంభవించిన ప్రభాస్ ఇబ్బంది ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ,జిల్లా వైద్య అధికారిని శిరీష ,వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: