మన్యం టీవీ ఏటూరు నాగారం
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజీరెడ్డి భౌతికకాయాన్ని ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పరామర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆ దేవుడు శాంతిని ఓర్పును అనుగ్రహించాలని కోరుకున్నారు. వీరి వెంట జిల్లా నాయకులు కోరిక గోవింద నాయక్,మల్క రమేష్, లీల శ్రీధర్ రావు, వేల్పుల సత్యం, మోహన్, మల్లం పల్లి సర్పంచ్ చందా కుమారస్వామి,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్,మధుసూదన్ రెడ్డి, గడ్డమీది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: