CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కంది పంట, కరివేద సాగు ను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి వినయ్

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద వేసిన కంది పంటను అలాగే కరివేద సాగును మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ గురువారం పరిశీలించారు. కంది పంటలో కలుపు నివారణకు కు కల్ విత్తిన 21 రోజులలోపు ఇమాడిత ఫైర్, 10 శాతంఎస్ ఎల్ కలిపి ఎకరాకు 300 ఎం ఎల్ పిచికారి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: