మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీల ను బుధవారం మణుగూరు సిఐ భాను ప్రకాష్ సీజ్ చేశారు.ఈ మేరకు లారీలను అదుపులో కి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీల ను బుధవారం మణుగూరు సిఐ భాను ప్రకాష్ సీజ్ చేశారు.ఈ మేరకు లారీలను అదుపులో కి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
*we won't spam you
Post A Comment: