మన్యం టివీ: ములకలపల్లి మండలం: జగన్నాదపురం గ్రామ పంచాయతీలో రైతు వేదిక వద్ద జరిగిన గ్రామీణ అభివృద్ధి పధకం క్రింద ముత్యాలంపాడు గ్రామ పంచయితికి చెందిన 25 మంది గిరిజ రైతులకు సబ్సిడీ క్రింద పెసర విత్తనాలు ఆరు కేజీలు చొప్పున పంపిణి చేసారు.ఈ కార్య క్రమాన్ని ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి,ఎంపిపి మట్ల నాగమణి,ఎం.పి.టి.సి.లు సున్నం సునీత ,మడకం విజయ , మండల కో ఆప్సన్ సభ్యులు జబ్బర్ ,జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని ,ములకలపల్లి వ్యవసాయ అధికారిని,కరుణామయి ,మండల రైతు కో ఆర్డినెటర్ నాగాళ్ళ వేంకటేశ్వరరావు ,మండల రైతు సమితి ప్రెసిడెంట్ ఇనుగంటి రాము, మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: