జులై 11 న అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న మొట్టమొదటి తెలుగు మహిళ శిరీష బండ్ల. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి కాగా కల్పనా చావ్లా తొలి భారతీయ మహిళా వ్యోమగామి . సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టి అంతరిక్షానికి వెళ్లిన మరో భారతీయ వ్యోమగామి
*శిరీష తల్లిదండ్రులు గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డ డాక్టర్ మురళీధర్ బండ్ల , అనూరాధ బండ్ల*.
*గుంటూరు జిల్లాలో పుట్టిన ఆస్ట్రనాట్ శిరీష జులై 11 తమ బృందంతో అంతరిక్షంలోకి వెళ్తున్న సందర్భంగా తనకి , ఆ బృందానికి శుభాకాంక్షలు..*🌹🌹🌹🌹
*రేగా కాంతరావు*..
*ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు* *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
Post A Comment: