కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ,వట్టంవారి గుంపు,కరకగూడెం,పద్మపురం గ్రామ పంచాయితీలో కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక,మండల ఎవెన్యూ ప్లాంటేషన్,స్పెషల్ ఆఫీసర్లు బి.నాగలక్ష్మి,కే బాబురావు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామల్లో సందర్శించారు.
రోడ్ల పక్కల పిచ్చి మొక్కలు,చెత్త లేకుండా చూడాలని సర్పంచులకు సూచించారు.గ్రామంలో ఉన్నటివంటి సమస్యలు పల్లె ప్రగతిలో పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు.గ్రామ పంచాయితీని భవితారాలకు ఉపయోగపడే పడే విధంగా రూపురేఖలు మార్చాలని తెలిపారు.
అనంతరం మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచులు పాయం నర్సింహారావు,అరెం సాంబ,ఊకే రామనాథం,తాటి సరొజని,మండల అభివృద్ధి అధికారి శ్రీను,ఎంపివో సునీల్ కుమార్,పంచాయతీ కార్యదర్శులు,వార్డ్ సభ్యులు,గ్రామస్తులు,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: