మన్యం మనుగడ, భూర్గంపాడ్: మండల పరిధిలోని ఉపుసాక లో దుర్గమ్మ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు .అనంతరం
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఉప్పుసాక,పినపాక పట్టినగర్ గ్రామ పంచాయతీలలో పర్యటించి పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించి,మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, పినపాక పట్టినగర్ సర్పంచ్ బాణోత్ పరమేశ్వరి,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,ఎంపీడీఓ వివేక్ రామ్,AE వెంకటేశ్వర్లు,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక వార్డుసభ్యులు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్,స్థానిక తెరాస నాయకులు నాగయ్య,స్థానిక పంచాయితీ సెక్రటరీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: