మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన తెరాస నాయకులు వర్షా షటాక్ కుమారుడు వర్షా రమేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మరణించగా... విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్చించి,వారి కుటుంబసభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు..
Post A Comment: