మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో ప్రతిష్టాత్మకంగా అమ్మగారు పల్లిలో తలపెట్టిన సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదని, మనస్థాపానికి గురై న రైతు నేలపట్ల వెంకటరమణా రెడ్డి, పురుగు మందు తాగడంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతు ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి సూపర్డెంట్ నీ రామకృష్ణుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసంహైదరాబాదులో చికిత్స చేయిస్తానని, ఆయన హామీ ఇచ్చారు .
Post A Comment: