గుండాల జూలై 23 (మన్యం మనుగడ) ద్విచక్ర వాహనం పైనుండి పడి రైతుకు గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని లింగగూడెం గ్రామానికి చెందిన కుంజ లక్ష్మయ్య (దేవుడు) చేను పనులకోసం వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా దేవాలయ గూడెం మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి కుటుంబ సభ్యులు ఆటోలో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వన్ జీరో ఎయిట్ వాహనంలో ఖమ్మం తరలించారు
Post A Comment: